Monthly Archives: October 2014

”భాష కోసమే బతుకుతున్నా ”అంటున్న కేన్సర్ పీడితుడు -తాతా రమేష్ బాబు –

భాష కోసమే బతుకుతున్నా కళ మనిషిని బతికిస్తుందా? అంటే అవుననే అంటారు తాతా రమేష్‌బాబు. తనను కేన్సర్‌ ఏ క్షణాన్నైనా కబళించే అవకాశం ఉందని తెలిసినా జానపద కళల కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జానపద కళల పునరుజ్జీవంతోనే తెలుగు భాష వికసిస్తుందని నమ్మి, గత మూడు దశాబ్దాలుగా అందుకోసం కృషి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగుల తెలంగాణ -కళాకారుల ఆవిష్కరణ

రంగుల తెలంగాణం ఆర్ట్‌ అంటే – కాన్వాస్‌, బ్రష్‌లు, రంగులు కాదు. నింగి, నేల, మనుషులు, యాస గోస, బతుకులు, కష్టాలు కన్నీళ్లు. వాటన్నిటినీ అద్దంలో చూపిస్తుంది పెయింటింగ్‌. తెలంగాణలో అలాంటి పెయింటింగ్స్‌కు కొదవ లేదు. ఇక్కడున్నంత మంది ప్రముఖ ఆర్టిస్టులు ఇంకెక్కడ లేరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రంగుల్లోకి కన్వర్ట్‌ చేసి కాన్వాస్‌ మీద … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34 32- సింహళ రాజ కవి -కుమార దాసు మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33 31-  తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి ‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌ మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్ల సైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో నిన్నటి దాకా చురుగ్గా పాల్గొన్న కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ 1920 జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓరుగల్లు తరహాలో వల్లూరు

ఓరుగల్లు తరహాలో వల్లూరు -డు సురేశ్ కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. కాకతీయ ప్రభువుల సామంత రాజులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32 30-సూర్య శతక కర్త –మయూరుడు సూర్య శతకాన్ని రాసిన మయూర భట్టు క్రీ శ.606-648కాలం వాడు .హర్షుని ఆస్తానకవులలో  ఒకడు .బాణుడి సమకాలికుడు .మయూరుని వంశస్తులు గొప్ప సూర్యోపాసకులు .అందుకే సూర్య శతకం రచించాడు .సాహిత్యం లో ,ఆధ్యాత్మిక భావాలలో మయూర శతకం విశిష్ట స్థానాన్ని పొందింది .రాజ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది .గంభీరమైన రచన తో సాగి ఉత్కంఠ రేకెత్తిస్తుంది .దీన్ని విశాఖ దత్తుని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘వేదాలను రక్షిస్తేనే లోక కల్యాణం ”అన్న కంచి స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత్ లో” విద్యార్ధికి” పాకిస్తాన్ లో ”మలాలా ”కు నోబెల్ శాంతి పురస్కా

  — సమాజంలో మార్పు రావాలి నోబెల్‌ విజేతల మనోగతం మానవ హక్కుల రంగం గురించి కొద్దొ గొప్పొ తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు కైలాష్‌ సత్యార్థి. వృత్తిరీత్యా ఎలకి్ట్రకల్‌ ఇంజనీర్‌ అయిన సత్యార్థి దాదాపు మూడు దశాబ్దాల క్రితం బచపన్‌ బచావో ఆందోళన్‌ సంస్థను ప్రారంభించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించటం, వెట్టిచాకిరి కోసం బాలలను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30 28-వచన బాణం –భట్ట బాణుడు హర్ష వర్ధన మహారాజు ఆస్థానకవి అయిన బాణ భట్టు ఏడవ శతాబ్దానికి చెందిన వాడు .606-647అసలుకాలం గా భావిస్తారు  .స్థానేశ్వర అనిపిలువబడే నేటి కనోజ్ జన్మ స్థలం .హర్షుని జీవితచరిత్రను హర్ష హరిత్రగా రాశాడు .బాణుడి ‘’కాదంబరి ‘’జగత్ ప్రసిద్ధం .’’బట్ట బాణుని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆదూరు సత్యవతి -కె బి లక్ష్మి -చినుకు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాగపూర్ లో నడుస్తున్న బుద్ధుడు -బుద్ధ భూమి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29 27-కుందమాల నాటక రచయిత దిజ్నాగుడు కుందమాల(జాతిమల్లె పూదండ) అనే నాటకాన్ని రచించిన దిజ్ఞాగ కవి క్రీ శ .1100వాడు .బౌద్ధ దార్శనికుడైన ఇంకొక దిగ్నాగుడు ఉన్నాడు వీరిద్దరూ వేరే అని గ్రహించాలి  ఉత్తర  రామాయణ కధను తీసుకొని భవ భూతి లాగా అనేకానేక మార్పులు చేసి ముకుందమాల నాటకం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు లో గీతామందిరం లోశ్రీ వేదపండితులు శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి ఆధ్వర్యం లో ఈ రోజు 9-10-14-గురువారం ఆశ్వయుజ బహళ విదియ రాత్రి జరిగిన వేద సభ దృశ్యమాలిక 

This gallery contains 40 photos.

More Galleries | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు- ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణాలు-నేడు ఎలా తెలుసుకోవాలి?   గతవారంలో దేవీ నవరాత్రులను వివరించే సందర్భంలో పురాణాల ప్రస్తావన వచ్చింది. వీటిగురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహాభారతం మొదటి అధ్యాయంలో ‘ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాన్ని వ్యాపింపజేయాలి’ అని వ్యాసుని మాట కనిపిస్తుంది. మన సంప్రదాయంలో ముఖ్యంగా పద్ధెనిమిది పురాణాలు ఉన్నాయని తెలిసిందే. అవి మన మూల గ్రంథాలైన ఉపనిషత్తుల్లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కనలే బతుకులపై కలం బావుటా ఎత్తిన -ఫ్రెంచ్ నవలా కారుడు పాట్రిక్ మోదియ్తానోకు నోబెల్ పురస్కారం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా వేదసభల ఆహ్వానము

ఆస్తిక  మహాశయులకు నమస్కారం.     ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము హైదరాబాద్ లో పరమ పవిత్రమగు అష్టలక్ష్మీ  దేవాలయము లో వేదవేద్యుడగు అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి దివ్యసన్నిధి యందు 16-10-2014 నుండి 19-10-2014 వరకు జరుగుచున్నాయి.    కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన అష్టలక్ష్మీ సమేత … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28

గీర్వాణకవుల కవితా గీర్వాణం -28 26- బౌద్ధ వేదాంతి ,కవి -అశ్వ ఘోషుడు అశ్వఘోషుడు అంటే చాలాకాలం వరకు బౌద్ధ వేదాంతి అనే అనుకొన్నారు కాని అతని కావ్య, నాటకాలు వెలుగు చూసిన తర్వాత కాళిదాసాది కవుల సరసన చేర్చారు .సౌందర నందం చివర్లో తనను గురించి ‘’ఆర్య సువర్నాక్షిపుత్రాస్య సకేతస్య భిక్షోరాచార్యస్య  భదంతాఆశ్వ ఘోషశ్యా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27 25- అర్ధ శాస్త్ర రచయిత  — కౌటిల్యుడు క్రీ .పూ.350-283 కాలం వాడైనచాణక్యుడు భారత దేశం లోనే అతి విశాలమైన మౌర్య సామ్రాజ్యస్థాపకుడు చంద్ర గుప్తుని రాజ్యాభిషిక్తుడిని చేసి ,ప్రతిజ్ఞ చేసి నంద వంశ నిర్మూలనం చేసి పిలక ముడి వేసుకొన్న చాణక్యుడే అర్ధ శాస్త్రం అనే మహా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26 24- యమక చక్ర వర్తి -ఘటకర్పకుడు (పగిలిన కుండ) విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానం లోని నవ రత్న కవులలో ఘట కర్పకుడు ఒకడు .కాళిదాస మహాకవి సమకాలికుడు .నీళ్ళు మోసే కులం లో పుట్టాడు కనుక ఘట కర్పకుడు అని పిలువ బడ్డాడు .కనుక క్రీ పూ .ఒకటవ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25 23- భరత నాట్య సృష్టికర్త -భరత ముని క్రీ .పూ .మూడవ శతాబ్దానికి చెందిన భారత ముని నాట్య శాస్త్ర రచయిత .సంగీత నాట్యాలలో మహా పండితుడు .భారతీయ నాటక ధర్మాలను అవలోడనం చేసిన వాడు .నాటక శాలా నిర్మాణం లో సుప్రసిద్ధుడు .ప్రాచీన భారత దేశ సంగీత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24

గీర్వాణకవుల కవితా గీర్వాణం -24 22-వ్యాస వాల్మీక సమానుడు –గుణాధ్యుడు గుణాధ్యుడు బృహత్కధ రాశాడు .ఇది సంస్కృతం లో ప్రాకృతం లో ఒక భేదమైన పైశాచీ భాషలో రాయబడింది .గ్రంధం మొదట ఉదయన రాజు చరిత్ర ఉంటుంది ,ఆయన వాసవ దత్త వివాహం తర్వాత అసలుకద అతనికొడుకు నరవాహన దత్తుడితో ప్రారంభమవుతుంది .తర్వాత దత్తుని సాహస … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ

విశ్వనాధ   – స్వగ్రామం నందమూరులో విశ్వనాధ 38 వ వర్ధంతి సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్

గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్ కేరళ రాజు  కులశేఖర వర్మ నే కులశేఖర ఆళ్వార్ అంటారు  .ఆయన రాసిన ‘’ముకుందమాల ‘’వైష్ణవ భక్తులకు నిత్య పారాయణం .కలియుగం ఆరంభమైన ఇరవై యేడు సంవత్సరాలకు ఆయన జన్మించాడని వైష్ణవ గ్రంధాలు తెలియ ఇస్తున్నాయి .క్రీ పూ 3075కాలం వాడుగా పరిగణిస్తారు .పునర్వసు నక్షత్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొమరం భీమ స్పూర్తి

ఆదిలాబాద్‌ జిల్లా జోడెఘాట్‌… 1940 సెప్టెంబర్‌ 1వ తేదీ. ఆదివాసీల పోరాట యోధుడు తలదాచుకున్నాడని నిజాం సైనికులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా ‘భీం’ జంకలేదు. కొండగుట్టల్లో నుంచే సైనికులపైకి పదునైన బాణాలు వదిలాడు. ఆఖరికి ఆ పోరాటంలో సైనికుల కాల్పుల్లో కొమురంభీంతో పాటు పదిహేను మంది అనుచరులు నేలకొరిగారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి

గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి ‘’అనర్ఘ రాఘవ ‘’నాటకం తో అందరిని ఆకట్టుకొన్న మహా రచయిత మురారి .చాలా రాశాడని అంటున్నా మిగిలింది ఈ నాటకం ఒక్కటే .’’గరిటడైన చాలు గంగి గోవు పాలు ‘’అన్నదానికి ఉదాహరణగా సంస్కృత సాహిత్యం లో నిలిచినకవి మురారి .ఎనిమిది ,పది శతాబ్దాల కాలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పెద్దలు శ్రీ గురజాడ వెంకటేశ్వర రావు గారు ఈ రోజు 6-10-14-సాయంత్రం మా ఇంటికి విచ్చేసిన సందర్భం గా చిత్రమాలిక 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21 19- వీరశైవ కవి –ఉదాహరణ కావ్య నిర్మాత -పాల్కురికి సోమనాధుడు   శివకవులలో ముఖ్యుడైన పాల్కురికి సోమనాధుడు సంస్కృతం,  కన్నడం , తెలుగులో అనేక గ్రంధాలు రచించిన మహా పండిత కవి .శివకవి త్రయం లో సోమనాధుడు ,మల్లికార్జున పండితారాధ్యుడు ,నన్నే చోడ కవిరాజు ఉన్నారు .సోమనాధుడు వరం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నదీ ప్రయాణీకుడు -పాటల రచయిత అందెశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాళీపట్నం నవతీ తరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదివాసీల ఆత్మ బంధు -కొమరం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు సినిమా ”సీతా కల్యాణం ”కు 80 ఏళ్ళు –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుజన గీతాకారుడు – డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

బహుజన గీతాకారుడు – డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి -2

చీటీల స్వామి-అవధూత -శ్రీ  వెంకయ్య  స్వామి  -2 చీటీలు – సిరా బిళ్ళలు చలమా నాయుడు ,పోలి రెడ్డి మొదలైన సేవకులతో వెంకయ్య స్వామి నెల్లూరు ప్రాంతం అంతా సంచరించేవాడు .భక్తులకు సిరాతో కాగితాలపై వేలి ముద్రలేసి ప్రసాదం గా ఇచ్చేవాడు. రోజుకు ఎన్నికాగితాలైనా చాలేవికావు .ఎన్ని సిరా బుడ్లు అయినా సరిపోయేవికావు .భక్తుల కోరికలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ  వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు

కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు 29/09/2014 TAGS: 8-9-2014 సాహితిలో జయధీర్ తిరుమలరావుగారు ‘లెజండరీ పోయట్’ అనే వ్యాసంలో కాళోజీ గురించి రాస్తూ ఆఖరున ఒక వ్యాఖ్య చేసిన్రు. ‘‘కాళోజీ పీఠం పేర శుష్క అభిమాన దళం మూగి ఉంది. డికాస్టిఫై ఐన కాళోజీ ఇప్పుడు భద్రపురుషుల చేతుల్లో బందీ. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మ్యూజిక్ మాష్టారు -కొమాండూరి రామాచారి గారు

గీతామాధురి, మహ్మద్‌ ఇర్ఫాన్‌, కారుణ్య, హేమచంద్ర, దీపు, కృష్ణచైతన్య… ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పేర్లు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ గాయనీగాయకులుగా వెలిగిపోతున్నారు. ఇలాగే మరెన్నో గొంతులు సినీ పాటల పూదోటలో విహరిస్తున్నాయి. బుల్లితెరమీదా తమ ప్రతిభను చాటుతున్నాయి. ఇన్ని సుమధుర గళాలు తయారైందెక్కడో తెలుసా… మన హైదరాబాద్‌లోనే. వీళ్లని తయారుచేసిన ఘనత మాత్రం ఒకేఒక్కరికి చెందుతుంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చీటీల స్వామి-అవధూత -శ్రీ వెంకయ్య స్వామి

చీటీల స్వామి-అవధూత -శ్రీ  వెంకయ్య  స్వామి  -1 ఆయన చీటీ రాస్తే దానిప్రకారం పని అవ్వాల్సిందే .ఆయన నోట మాట రాలితే యదా ప్రకారం జరిగి తీర వలసిందే .ఆయన సమాధి చెందినా భక్తుల కోరికలు తీరుస్తూనే ఉంటానన్నమాట నిలబెట్టుకొన్న అతి సాధారణ జీవితం గడిపి ,షిర్డీ సాయి బాబాకు ఆప్తులైన అవధూత శ్రీ వెంకయ్య … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘ముచ్చట్లు ”పై ఆచార్య ఇప్పగుంట సాయి బాబా గారి అభినందన ముచ్చట

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఉయ్యూరు-దసరా వేషం – పిట్టల దొర

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19 17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19 17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు   క్షేమేంద్రుడు  కాశ్మీర దేశ కవి .శైవ సిద్ధాంతాన్ని మదించిన అతిగొప్ప జ్ఞాని అయిన అభినవ గుప్తునికి శిష్యుడు .కాశ్మీర రాజు అనంతుని ఆస్థానం లో క్షేమేంద్రుడు ప్రసిద్ధ పండితుడుగా ఉండేవాడు .అయితే వైష్ణవం పైనా బౌద్ధం పైన రచనలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment